ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి చేయకుండా.. గడప తొక్కేదెలా!

ABN, First Publish Date - 2022-05-15T08:27:07+05:30

అభివృద్ధి చేయకుండా.. గడప తొక్కేదెలా!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి వైసీపీ నేత ఆవేదన


బొబ్బిలి, మే 14: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అభివృద్ధి చేయకుండా ప్రజల వద్దకు ఎలా వెళ్లగలం? అంటూ వైసీపీ ప్రజాప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి 21వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ మరిశర్ల రామారావు నాయుడు శనివారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, మునిసిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల గడపను ఎలా తొక్కగలమని ప్రశ్నించారు. ‘వివిధ కాలనీల అభివృద్ధికి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.10 కోట్లు మంజూరయ్యాయి. వాటితో ఏ పనులూ జరగలేదు. ఆ నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. సమ్యలను పరిష్కరించకుండా వెళితే వార్డు ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-05-15T08:27:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising