ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP Leader: ఏపీలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది

ABN, First Publish Date - 2022-09-30T20:02:08+05:30

రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు (Nagothu Ramesh Naidu) అన్నారు. శుక్రవారం ‘‘గంజాయి మాఫియా నుండి రాష్ట్రాన్ని రక్షిద్దాం ! యువతను కాపాడుదాం’’ అంటూ బీజేపీ (BJP) నిర్వహించిన ప్రజాపోరు రమేష్‌ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డ్రగ్ మాఫియా లో అధికార పార్టీ నేతలు ఉన్న కారణంగా నే వైసీపీ ప్రభుత్వం (YCP Government) పట్టించుకోవడం లేదు ఎమ్మెల్సీ ఆనందబాబుకు గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. యువత మత్తుకు బానిస అవుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల అండతో గంజాయి రవాణా జరుగుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) స్పందించి చర్యలు తీసుకోవాలని నాగోతు రమేష్ నాయుడు(BJP Leader) డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-30T20:02:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising