ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిన్న పంజాబ్‌లో మోదీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళన

ABN, First Publish Date - 2022-01-06T17:33:25+05:30

నిన్న పంజాబ్‌లో ప్రధాని మోదీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : నిన్న పంజాబ్‌లో ప్రధాని మోదీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. పంజాబ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దగ్ధం చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి ప్రధానిని అడ్డుకున్నారని.. కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. దేశ ప్రధానిని అడ్డుకుని అవమానించారని సోము వీర్రాజు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-06T17:33:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising