ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయకపోవడం దారుణం: ఎంపీ GVL

ABN, First Publish Date - 2022-07-14T18:14:15+05:30

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయకపోవడం దారుణమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయకపోవడం దారుణమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు(GVL narasimharao) మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంపై  కలెక్టరేట్ వద్ద బీజేపీ(BJP) చేపట్టిన నిరసనలో జీవీఎల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి నిరసనలు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని రానున్న పార్లమెంట్ సమావేశాలలో చర్చిస్తామన్నారు. రాజకీయ కారణంగానే పేదలకు బియ్యం పంపిణీ చేయడం లేదని మండిపడ్డారు. బియ్యం సరఫరా చేస్తే ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందని జగన్ సర్కార్ ఈవిధంగా వ్యవహరిస్తోందని ఎంపీ జీవీఎల్ విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2022-07-14T18:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising