ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం అభ్యర్థిపై మా స్థాయిలో నిర్ణయాలు ఉండవు: GVL

ABN, First Publish Date - 2022-06-06T16:41:42+05:30

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటనతో రాష్ట్ర బీజేపీ క్యాడర్‌లో జోష్ వస్తుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటనతో రాష్ట్ర బీజేపీ క్యాడర్‌లో జోష్ వస్తుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. సోమవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... 2024 ఎన్నికలే లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్దం చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జనసేన, బీజేపీ మైత్రి బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కలిసే ఎన్నికల క్షేత్రంలో దిగుతామన్నారు. సీఎం అభ్యర్థిత్వంపై తమ స్థాయిలో నిర్ణయాలు ఉండవని తెలిపారు. జాతీయ నాయకత్వం చర్చించి ఒక ప్రకటన చేస్తుందన్నారు. సరైన సమయంలో సరైన ప్రకటనలు తమ అధిష్టానం నుండి‌ వస్తాయని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.

Updated Date - 2022-06-06T16:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising