ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajahmundry: ముంపు ప్రాంతాల్లో సోమువీర్రాజు పర్యటన

ABN, First Publish Date - 2022-07-22T16:39:53+05:30

జిల్లాలోని హుకుంపేటలో మురుగునీటి ముంపుకు గురైన ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు శుక్రవారం పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: జిల్లాలోని హుకుంపేటలో మురుగునీటి ముంపుకు గురైన  ప్రాంతంలో బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు(Somuveerraju) శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ.. సావిత్రినగర్, రామకృష్ణనగర్ ముంపులో ఉన్నా కలెక్టర్, కార్పొరేషన్ అధికారులు ప్రజల వద్దకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ లంక గ్రామాల తరహాలో రాజమండ్రిలో ముంపు ఏర్పడిందన్నారు. వర్షాకాలం ఇంకా రెండు నెలలు ఉందని తెలిపారు. అధికారులు  తక్షణమే రాజమండ్రిలో లోతట్టు ముంపు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అన్నారు. వందేళ్ల నాటి డ్రైనేజ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం చూడాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-22T16:39:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising