ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైసీపీ ఎంపీలు, మంత్రులు మగాళ్ళైతే మా ముందుకు రండి’

ABN, First Publish Date - 2022-06-21T19:36:07+05:30

ఆత్మకూరు అభివృద్ధికి నోచుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఆత్మకూరు అభివృద్ధికి నోచుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు(Somuveerraju) అన్నారు. మంగళవారం ఆత్మకూరులు బీజేపీ భారీ రోడ్‌ షోలో సోమువీర్రాజు పాల్గొని ప్రసంగించారు. ఆత్మకూరులో రోడ్లు, గుంతలు చూడలేక మంత్రులు రోజా ,అంబటి తదితర మంత్రులు నల్ల కళ్ళద్దాలతో వస్తున్నారని యెద్దేవా చేశారు. గ్రామాల్లో అభివృద్ధికి రూ.500 కోట్లు కేంద్రం ఇచ్చిందని..అయినా రోడ్లు వేయాలేదని మండిపడ్డారు. దీనిపై మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 23న జరిగే ఎన్నికల్లో వారందరికీ బుద్ధి చెప్పాలని... బ్యాలెట్‌లో రెండవ నెంబర్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ‘‘వైసీపీ ఎంపీలు, మంత్రులు మగాళ్ళు అయితే మా ముందుకు రండి’’ అంటూ సోమువీర్రాజు ఛాలెంజ్ చేశారు. 

Updated Date - 2022-06-21T19:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising