ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somuveerraju: వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట

ABN, First Publish Date - 2022-09-03T19:46:09+05:30

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాటకు దిగనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం (YCP Government) ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాటకు దిగనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu veerraju) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఐవైఆర్ కృష్ణారావు కన్వీనర్‌గా 8 మందితో రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల గుర్తింపుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై 15న కమిటీ లిస్ట్ సిద్ధం చేయనుందని చెప్పారు. ఈనెల 18 నుండి అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 నుంచి 30 ప్రాంతాల్లో వీధి సభలు నిర్వహిస్తామన్నారు. ఈ సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు.  కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న పనులను వివరిస్తామని సోమువీర్రాజు పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-03T19:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising