ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదంపై Somuveerraju దిగ్భ్రాంతి

ABN, First Publish Date - 2022-06-13T18:03:24+05:30

అల్లూరి జిల్లాల్లో ఘోర బస్సు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అల్లూరి జిల్లాల్లో ఘోర బస్సు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు(Somuveerraju) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఐదుగురు మృతి బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో  సంబంధిత అధికారులు విఫలం అవుతున్నారని బీజేపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు  మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. దుర్మరణం పాలైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు జరిపి ఘటనకు గల కారణాలను వెంటనే అధికార యంత్రాంగం వెల్లడించాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-13T18:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising