ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP Leader: అప్పుడు మూడు రాజధానుల జ్ఞానం ఏమైంది?

ABN, First Publish Date - 2022-09-17T19:54:34+05:30

జగన్ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: జగన్ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Satyakumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధానికి అసెంబ్లీలో మద్దతు ప్రకటించినప్పుడు.. మూడు రాజధానుల జ్ఞానం ఏమైందని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య విభేదాలు పెంచడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మించుకోలేని అసమర్థ సీఎంగా జగన్‌ (YS Jagan mohan reddy) నిలిచారని సత్యకుమార్ (BJP Leader) వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-09-17T19:54:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising