ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lanka dinakar: ‘పీఎం-శ్రీ’ తో మారనున్న పాఠశాలల రూపురేఖలు

ABN, First Publish Date - 2022-09-08T15:35:06+05:30

కేంద్ర ప్రభుత్వం పీఎం - శ్రీ స్కీమ్ ద్వారా దేశంలో 14,500 పాఠశాలల రూపురేఖలు మార్చడం అంటే భవిష్యత్తు మానవ వనరులను అభివృద్ధి చేయడమే అని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్ర ప్రభుత్వం ‘‘పీఎం - శ్రీ’’ (PM - Shri scheme) స్కీమ్ ద్వారా దేశంలో 14,500 పాఠశాలల రూపురేఖలు మార్చడం అంటే భవిష్యత్తు మానవ వనరులను అభివృద్ధి చేయడమే అని బీజేపీ నేత లంకా దినకర్ (Lanka dinakar) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పాఠశాలల ఆధునీకరణ ప్రణాళిక రూ.27,360 కోట్లు కాగా, అందులో 70% కేంద్ర ప్రభుత్వం (Union government) నిధులు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ నిధులను పక్కకు మళ్లించకుండా, వ్యక్తిగత పేర్లతో స్టిక్కర్లు వేయకుండా పాఠశాలల ఆధునీకరణ జరిగితే మంచిదని హితవుపలికారు. విద్యా ప్రమాణాలను పెంచడం, పిల్లలకు నాణ్యమైన ఆహర పోషణ, పుస్తకాలు, డ్రస్, బ్యాగ్, షూ తదితర అవసరాలకు కేంద్రం నిధులు ఇస్తుందని లంకా దినకర్ వెల్లడించారు. 


Updated Date - 2022-09-08T15:35:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising