ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జగనన్న పాలన రహదారుల గుంతల్లా చిరిగిన విస్తరి అయ్యింది’

ABN, First Publish Date - 2022-06-10T15:00:40+05:30

రాష్ట్రంలో రహదారులపై స్థితిపై బీజేపీ నేత లంకా దినకర్ (Lanka dinakar) విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో రహదారులపై స్థితిపై బీజేపీ నేత లంకా దినకర్ (Lanka dinakar) విరుచుకుపడ్డారు. రాష్ట్ర రహదారుల గుంతలు ప్రయాణికులకు ఆస్పత్రులకు దారులు అని అన్నారు. రాష్ట్రంలో నగర, గ్రామలకు ప్రయాణం ప్రాణాంతకమైన ప్రహసనం అయ్యిందని తెలిపారు.విశాఖ స్మార్ట్ సిటీని గొతుల సిటీగా మార్చేశారని, కర్నూల్ గుంతల నగరం చేశారని మండిపడ్డారు. చీకటి పడితే రాష్ట్ర రహదారులపైన ప్రయాణం ప్రాణాంతకంగా మారిందన్నారు. చినుకుపడితే రహదారులపైన మయసభ జలాశయ కొలను వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. చెడిన రాష్ట్ర రహదారుల వల్ల వాహనాల మరమత్తులు, ప్రయాణికుల వైద్యం ఖర్చులతో జేబులకు చిల్లు పడుతోందన్నారు. రాష్ట్రంలో జగనన్న పాలన రహదారుల గుంతల్లా చినిగిన విస్తరి అయ్యిందని లంకా దినకర్ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-06-10T15:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising