ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanna laxminarayana comments: రెండేళ్లలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలి

ABN, First Publish Date - 2022-07-30T16:46:58+05:30

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy)పై బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxmi narayana) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy)పై బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxmi narayana) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం ఎర్రబాలెం నుండి ప్రారంభం అయిన బీజేపీ మనం... మన అమరావతి యాత్ర‌లో కన్నా పాల్గొని ప్రసంగించారు. ఒక్క అవకాశం ఇవ్వండి.. ఆకాశాన్ని దింపి నేలమీదకు తెస్తానని జగన్ అన్నారని గుర్తు చేశారు. అమరావతిలో ఏమీ లేదని అంటూ.. దోచుకోవడానికే జగన్ అభిప్రాయమని ఆనాడే చెప్పానని తెలిపారు. ఇప్పుడు అదే జరుగుతోందని.. విశాఖలో ప్రైవేట్ ఆస్తులను కబ్జా చేస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘‘జగన్‌కు చెపుతున్నా...ఇప్పటికైనా రెండేళ్లలో రాజధాని అమరావతిలో ఉంటుందని చెప్పి అభివృద్ది చేయాలి’’ అని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-30T16:46:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising