ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Ramesh: వరద బాధితులను ఏపీ సర్కార్ ఆదుకోవడం లేదు: సీఎం రమేష్

ABN, First Publish Date - 2022-07-25T18:35:48+05:30

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని  బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్(CM Ramesh) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... పంచాయితీల నిధులు దారి మల్లించి, వాటిని ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సర్పంచ్‌లను ఢిల్లీకి తీసుకునచ్చి నిధులు మంజూరు గురించి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తెలంగాణ(Telangana)లో భద్రాచలం సమీప ప్రాంతాల్లో వరదలకు కారణం పోలవరం(Polavaram) కాదని... కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)ల నుంచి నీటిని ఒక్కసారిగా వదలడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని సీఎం రమేష్ అన్నారు.

Updated Date - 2022-07-25T18:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising