ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో దూకుడు పెంచిన బీజేపీ

ABN, First Publish Date - 2022-04-14T23:25:03+05:30

ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ముప్పేట దాడి చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ముప్పేట దాడి చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు. ఈనెలలో రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈనెల 17న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజయవాడకు రానున్నారు. ఆ తర్వాత ఈ నెల 25న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కడపకు రానున్నారు. ఈనెల చివరి వారంలో విశాఖకు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Updated Date - 2022-04-14T23:25:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising