ఉద్యోగ సంఘాల నేతల బైక్ ర్యాలీ
ABN, First Publish Date - 2022-01-25T12:55:45+05:30
ఉద్యోగ సంఘాల నేతల బైక్ ర్యాలీ
విశాఖపట్నం: నేడు ఉద్యోగ సంఘాల నేతలతోపాటు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. కలెక్టరేట్ నుంచి కమిషనర్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. అనంతరం ఎన్జీవో హోంలో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కానున్నారు. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2022-01-25T12:55:45+05:30 IST