ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు రాష్ట్రాల్లో డేటా చౌర్యం ఉంది: భూమన

ABN, First Publish Date - 2022-07-05T22:22:09+05:30

రెండు రాష్ట్రాల్లో డేటా చౌర్యం ఉంది: భూమన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నులు: 2016-19 మధ్య అప్పటి ప్రభుత్వం వ్యక్తుల సమాచారం సేకరించి ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించిందని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం వ్యక్తుల ప్రైవేట్ భద్రతకు ముప్పు వాటిల్లేలా చేసిందని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల్లో డేటా చౌర్యం ఉందని తెలంగాణ సర్కార్ కూడా దర్యాప్తు జరిపిందన్నారు. అవసరమైతే కొందరిని హౌస్ కమిటీ ముందుకు పిలుస్తామన్నారు. 

Updated Date - 2022-07-05T22:22:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising