ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bapatlaలో వైసీపీ మట్టి మాఫియా దాడులు

ABN, First Publish Date - 2022-06-13T15:50:08+05:30

జిల్లాలో వైసీపీ మట్టి మాఫీయా దాడులకు తెగబడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల: జిల్లాలో వైసీపీ మట్టి మాఫీయా దాడులకు తెగబడింది. చుండూరు మండలం చినగాదెలవర్రులో నక్కా లక్ష్మయ్యపై మట్టి మాఫియా దాడి చేసింది. చినగాదెలవర్రులోని చెరువులో వైసీపీ మట్టి తవ్వకాలు చేపట్టింది. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆధ్వర్యంలో చెరువును పరిశీలించారు. ఈ క్రమంలో నక్కా లక్ష్మయ్యను చెరువు వద్ద ఇనుప రాడ్‌తో మట్టి మాఫియా దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్యను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. 

Updated Date - 2022-06-13T15:50:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising