ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bapatla: రైలు పట్టాలపై యువకుని మృతదేహం

ABN, First Publish Date - 2022-05-20T18:08:30+05:30

జిల్లాలోని చీరాల ఫైర్ ఆఫీస్ గేట్ సమీపంలో రైలు పట్టాలపై యువకుని మృతదేహం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల: జిల్లాలోని చీరాల ఫైర్ ఆఫీస్ గేట్ సమీపంలో రైలు పట్టాలపై యువకుని మృతదేహం లభ్యమైంది. మృతుని జేబులో గుర్తింపు కార్డు ఆధారంగా బీహార్‌కు చెందిన కుమార్ ప్రసాద్(33)గా పోలీసులు గుర్తించారు. రైలు నుండి నిద్రమత్తులో జారిపడి మరణించి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-05-20T18:08:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising