ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌.. తాడేపల్లి ప్యాలెస్ వదిలి జనాల్లోకి రావాలి: బండారు సత్యనారాయణమూర్తి

ABN, First Publish Date - 2022-04-18T21:22:59+05:30

సీఎం జగన్‌రెడ్డికి ప్రజా సమస్యలు తెలియాలంటే తాడేపల్లి ప్యాలెస్ వదిలి జనాల్లోకి రావాలని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం:  సీఎం జగన్‌రెడ్డికి ప్రజా సమస్యలు తెలియాలంటే తాడేపల్లి ప్యాలెస్ వదిలి జనాల్లోకి రావాలని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. సోమవారం  ఆర్టీసీ బస్ టికెట్ల ధరలను పెంచడాన్ని నిరసిస్తూ పెందుర్తి జంక్షన్ నుంచి వేపగుంట వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణించి.. ప్రయాణికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.  ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన చేతకాని జగన్‌రెడ్డి చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కరెంట్ ఇచ్చేవాళ్లమని చెప్పారు. ఇప్పుడు రోజుకు ఆరుగంటలు పవర్ కట్ అమలు చేసే స్థాయికి  ఏపీని జగన్ తీసుకెళ్లారని మండిపడ్డారు. 

Updated Date - 2022-04-18T21:22:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising