ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-06-30T00:26:21+05:30

గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ భవనాలు పూర్తి చేయడం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ భవనాలు పూర్తి చేయడం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. విలేజ్ డెవలప్‌మెంట్ భవనాలు పూర్తి చేయకుంటే ఎమ్మెల్యేలకు టికెట్లు రావన్నారు. పనులు చేస్తే డబ్బులు వస్తాయో.. లేదోనని భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లు కార్యకర్తల కోసం పనిచేద్దామని మాజీ మంత్రి బాలినేని సూచించారు. 


Updated Date - 2022-06-30T00:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising