ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య జరిగినప్పుడే చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ వేసి ఉండాల్సింది: బాలినేని

ABN, First Publish Date - 2022-02-19T18:17:03+05:30

వివేకా హత్య కేసు దర్యాప్తులో.. సీబీఐ తన పని తాను చేసుకుంటూ పోతోందని మంత్రి బాలినేని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో జరిగిన హత్యతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: వివేకా హత్య కేసు దర్యాప్తులో.. సీబీఐ తన పని తాను చేసుకుంటూ పోతోందని మంత్రి బాలినేని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో జరిగిన హత్యతో.. ఎవరికి సంబంధం ఉంటుందో అర్ధం చేసుకోవాలన్నారు. హత్య జరిగినప్పుడే అప్పటి సీఎం చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ వేసి ఉండాల్సిందన్నారు. హత్యతో టీడీపీవారికి సంబంధం ఉంటుందని భయపడే.. చంద్రబాబు సీబీఐతో దర్యాప్తు చేయించలేదని బాలినేని ఆరోపించారు. డీజీపీపై వ్యతిరేకత ఉంటే ఏపీపీఎస్సీ చైర్మన్ అవకాశం ఇవ్వబోమన్నారు. నిన్నటి వరకూ డీజీపీని తిట్టిన నోటితోనే ఇప్పుడు.. ఆయన బదిలీపై చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని బాలినేని విమర్శించారు.


Updated Date - 2022-02-19T18:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising