ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌తో ఆ విషయం చెప్పా: బాలనాగి‌రెడ్డి

ABN, First Publish Date - 2022-04-12T20:16:27+05:30

మంత్రి పదవి అవసరం లేదు.. నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: మంత్రి పదవి అవసరం లేదు.. నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని  మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి‌రెడ్డి  అన్నారు. మంగళవారం వలంటీర్ల సన్మాన కార్యక్రమంలో  ఎమ్మెల్యే బాలనాగి‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘నేను మంత్రిగా ఉంటే నియోజకవర్గంలో ఎక్కువ సమయం గడపలేను, ప్రజల సమస్యలను గుర్తించలేను. సీఎం జగన్ తో నేను ఒక్కటే చెప్పాను పులికనుమ, ఆర్డీఎన్,  ప్రాజెక్టు, 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడిగా. నాకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను కోరిన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలని కోరా. నేను కోరిన వెంటనే జీఓ విడుదల చేశారు’’ అని ఎమ్మెల్యే బాలనాగి‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-04-12T20:16:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising