ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేత హత్య కేసులో నిందితులకు బెయిల్‌

ABN, First Publish Date - 2022-08-10T09:51:52+05:30

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత గంజి ప్రసాద్‌ కేసులో ఎనిమిది మంది నిందితులకు మంగళవారం బెయిల్‌ మంజూరైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాతిరుమల, ఆగస్టు 9 : ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో  హత్యకు గురైన వైసీపీ నేత గంజి ప్రసాద్‌ కేసులో ఎనిమిది మంది నిందితులకు మంగళవారం బెయిల్‌ మంజూరైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న వర్గపోరులో గంజి ప్రసాద్‌ ను నడిరోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ కేసులో పది మంది నిందితులను అరెస్ట్‌ చేయగా సోమవారం ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎనిమిది మందికి బెయిల్‌ మంజూరు చేశారు.  కాగా తమకు ప్రాణహాని ఉందని, బెయిల్‌పై విడుదలైన వారు గ్రామంలోకి రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు విన్నవించినట్లు హతుడు ప్రసాద్‌ భార్య సత్యవతి తెలిపారు.

Updated Date - 2022-08-10T09:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising