ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టు తీర్పులను పట్టించుకోని ప్రభుత్వం : బాబురావు

ABN, First Publish Date - 2022-04-17T01:22:50+05:30

రాజధాని అనేది పార్టీలకు అతీతమని సీపీఎం నేత బాబురావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని అనేది పార్టీలకు అతీతమని సీపీఎం నేత బాబురావు అన్నారు. శనివారం 'ఆంధ్రుల రాజధాని అమరావతి' ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ పుస్తకావిష్కరణలో బాబురావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టులో విజయం సాధించి ఒక మెట్టు మాత్రమే ఎక్కామన్నారు. కోర్టు తీర్పులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై న్యాయపోరాటం చేస్తామని బాబురావు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-04-17T01:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising