ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ayyannapatrudu : ఆ రెడ్డి సామంతరాజులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు

ABN, First Publish Date - 2022-12-06T12:54:51+05:30

ఐదుగురు రెడ్డి సామంతరాజులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని.. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Ayyannapatrudu : ఐదుగురు రెడ్డి సామంతరాజులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని.. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇసుక, మైనింగ్‌ ఇలా దేనినీ వదలడం లేదన్నారు. మంత్రి ధర్మాన మతిభ్రమించి మాట్లాడుతున్నారని అయ్యన్న విమర్శించారు. బీసీ కులాలకు జగన్ ఏం చేశారో చెప్పాలన్నారు. రోడ్లపై పరదాలు లేకుండా బయటకు వెళ్లలేని జగన్‌ ఎలా గెలుస్తారని విమర్శించారు. ఇంకా అయ్యన్న మాట్లాడుతూ.. ‘‘జగన్‌ రాసిపెట్టుకో.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు నీ రాజకీయ సమాధి కడతారు. జగన్‌ను సీఎం చేసి పశ్చాత్తాపపడుతున్న ప్రజలు.. వచ్చే ఎన్నికల్లో ఆ తప్పు సరిదిద్దుకోవాలి. చంద్రబాబు సీఎం అయితేనే బీసీలకు పూర్వ వైభవం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-06T12:54:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising