ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: జగన్‌ సీఎం కావడం ప్రజల దురదృష్టం: అయ్యన్న

ABN, First Publish Date - 2022-07-23T01:02:25+05:30

రాష్ట్రానికి జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టమని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం: రాష్ట్రానికి జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టమని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) అన్నారు. ఆయన శుక్రవారం వీడియోతో మాట్లాడుతూ  రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక ఇప్పటికీ 80 శాతం మంది విద్యార్థులకు అందలేదన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. మూడు కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలలకు  చిన్నారులను పంపలేమని రాష్ట్రమంతటా విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలు చేస్తున్నప్పటికీ సీఎం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అయ్యన్న పాత్రుడు విమర్శించారు.

Updated Date - 2022-07-23T01:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising