ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవ్వాతాతలను జగన్‌రెడ్డి నిండా ముంచారు: అయ్యన్న

ABN, First Publish Date - 2022-01-01T20:37:04+05:30

నమ్మి ఓటేసిన అవ్వాతాతలను జగన్‌రెడ్డి నిండా ముంచారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. పెన్షన్‌ను రూ.3 వేలకి పెంచుతామ‌ని హామీఇచ్చి అధికారంలోకి వచ్చాక పెంచింది రూ.250 మాత్రమేనన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నమ్మి ఓటేసిన అవ్వాతాతలను జగన్‌రెడ్డి నిండా ముంచారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. పెన్షన్‌ను రూ.3 వేలకి పెంచుతామ‌ని హామీఇచ్చి అధికారంలోకి వచ్చాక పెంచింది రూ.250 మాత్రమేనన్నారు. ప్రజాధ‌న‌ం, పేద‌ల్ని దోచుకుంటున్న దోపిడీ దొంగ జ‌గ‌న్‌రెడ్డి అని అన్నారు. ఈ ఏడాదిలోనైనా సీఎం జ‌గ‌న్‌రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-01T20:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising