ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదంలో దూరమై.. ప్రతిమగా చేరువై..

ABN, First Publish Date - 2022-08-12T08:57:04+05:30

ప్రమాదంలో దూరమై.. ప్రతిమగా చేరువై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరణించిన అక్కకు విగ్రహం పెట్టించిన తమ్ముడు

శంఖవరం, ఆగస్టు 11: రోడ్డు ప్రమాదంలో దూరమైన అక్కను.. నిత్యం కళ్లముందే చూసుకోవాలని ఆ తమ్ముడు పరితపించాడు. తోబుట్టువు విగ్రహాన్ని తయారు చేయించి.. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆవిష్కరించాడు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన గాబు రాజా సోదరి మణి గతంలో బైక్‌ ప్రమాదంలో మృతి చెందింది. బైక్‌పై ప్రయాణిస్తుండగా వెనుక చక్రంలో చున్నీ ఇరుక్కుని ఆమె ప్రమాదం బారిన పడింది. ఆమె మృతిని జీర్ణించుకోలేని రాజా తన సోదరిలా ఎవరికీ జరగకూడదని సోషల్‌ మీడియాలో ప్రచారం నిర్వహించాడు. అలాగే తన అక్కను నిత్యం కళ్లెదుటే చూసుకోవాలనే ఉద్దేశంతో తాడేపల్లిగూడెంలో శిల్పివద్ద ఆమె విగ్రహాన్ని తయారు చేయించాడు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కత్తిపూడిలో ఊరేగింపు నిర్వహించి తన సోదరి ఇంటి వద్దే విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.


Updated Date - 2022-08-12T08:57:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising