ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు: సుజనా

ABN, First Publish Date - 2022-03-10T21:17:15+05:30

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టంకట్టారని ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజా విశ్వాసానికి నిదర్శనమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టంకట్టారని ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజా విశ్వాసానికి నిదర్శనమే బీజేపీ విజయమన్నారు. 37 ఏళ్ల తర్వాత యూపీలో వరుసగా రెండోసారి బీజేపీ విజయం సాధించిందని తెలిపారు. ఇది మోదీ, యోగి సమర్థపాలన ఫలితమేనని చెప్పారు. కుల, వర్గ రాజకీయాలకు పాల్పడినవారికి ఓటమి తప్పలేదని సుజనాచౌదరి హెచ్చరించారు.

Updated Date - 2022-03-10T21:17:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising