ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలు: అశోక్‌గజపతిరాజు

ABN, First Publish Date - 2022-01-24T09:03:28+05:30

రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం రూరల్‌, జనవరి 23: రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు విమర్శించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆదివారం విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలా ప్రభుత్వాలు చూశానని, ఈ ప్రభుత్వంలో జరిగినంత రాజ్యాంగ ఉల్లంఘనలు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. దీనిపై యువత పోరాడాలని సూచించారు.

Updated Date - 2022-01-24T09:03:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising