ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ ఛార్జీల పెంపు అశోక్ గజపతిరాజు నిరసన

ABN, First Publish Date - 2022-04-17T21:27:48+05:30

ఆర్టీసీ ఛార్జీల పెంపు, విద్యుత్ సమస్యలపై కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: ఆర్టీసీ ఛార్జీల పెంపు, విద్యుత్ సమస్యలపై కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ధరల్లోను, పరిపాలనలో ప్రజల భారం పోతున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజల సహనాన్ని వైసీపీ పరీక్షిస్తోందని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. 


విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా చిత్తూరులో టీడీపీ నేత బాలాజీ ఆధ్వర్యంలో వినూత్న నిరసనలు తెలిపారు. బైక్‌లు, ఫ్రిజ్‌లను శవయాత్రగా శ్మశానవాటికకు తీసుకెళ్లి టీడీపీ శ్రేణులు దహనం చేశాయి.

Updated Date - 2022-04-17T21:27:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising