ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవా టికెట్లు

ABN, First Publish Date - 2022-03-23T02:26:06+05:30

శ్రీవారి భక్తులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కరెంటు బుకింగ్‌లో ఆర్జిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీవారి భక్తులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కరెంటు బుకింగ్‌లో ఆర్జిత సేవలను టీటీడీ కేటాయించనున్నది. సీఆర్వో కార్యాల‌యం వ‌ద్ద గ‌ల కౌంట‌ర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో ఎల‌క్ట్రానిక్ డిప్ విధానంలో భ‌క్తుల‌కు ఆర్జిత సేవా టికెట్లను కేటాయించ‌నున్నట్లు టీటీడీ తెలిపింది. టిక్కెట్ల కోసం భ‌క్తులు ముందురోజు ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు న‌మోదు చేసుకొనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. సాయంత్రం ఎల‌క్ట్రానిక్ డిప్ ద్వారా టికెట్లను భక్తులకు టీటీడీ కేటాయించనున్నది. 

Updated Date - 2022-03-23T02:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising