ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru: రైలు నుంచి జారిపడ్డ ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతి

ABN, First Publish Date - 2022-05-27T18:11:21+05:30

పాస్ట్ పాసింజర్ రైలు నుండి జారిపడి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉమ్మ రెడ్డి రవికుమార్ మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పాస్ట్ పాసింజర్ రైలులో నుంచి జారిపడి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉమ్మ రెడ్డి రవికుమార్ మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.  ఏలూరు జుట్ మిల్ వంతెన వద్ద కానిస్టేబుల్ రైలులో నుంచి జారి కిండపడిపోయాడు. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం జిల్లా  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందాడు.

Updated Date - 2022-05-27T18:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising