ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టులో కేంద్ర న్యాయవాదుల నియామకం

ABN, First Publish Date - 2022-09-11T10:03:57+05:30

ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు 35 మంది న్యాయవాదులను కేంద్ర న్యాయశాఖ నియమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు 35 మంది న్యాయవాదులను కేంద్ర న్యాయశాఖ నియమించింది. అలాగే అమరావతి రైల్వే క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌లో వాదనల వినిపించేందుకు మరో ఏడుగురిని నియమించింది. వీరు మూడేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం తరఫున సేవలు అందించనున్నారు. ఈ మేరకు ఈనెల 9న కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2022-09-11T10:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising