ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అప్పల రాజు, లోకేష్ మధ్య వాగ్వావాదం

ABN, First Publish Date - 2022-03-10T18:22:03+05:30

ఏపీ శాసన మండలిలో మంత్రి అప్పలరాజు, నారా లోకేష్ మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ శాసన మండలిలో మంత్రి అప్పలరాజు, నారా లోకేష్ మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. చేనేత కార్మికుల ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా ఈ గొడవ జరిగింది. చేనేత కార్మికుల ఆత్మహత్యల పరిహారాన్ని టీడీపీ హయాంలో ఎందుకు పెంచలేదని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఇప్పుడు చేనేతకు ఈ ఏడాది ఎంత సబ్సిడీ ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. అయితే లోకేష్ ప్రశ్నకు మంత్రి సమాధానం దాటవేసి గతంలో మీరేం చేశారు అంటూ ఎదరు ప్రశ్నవేస్తూ... సబ్సిడీ కోసం నిధులు కేటాయించామని, ఇంకా విడుదల చేయాల్సి ఉందని మంత్రి అప్పలరాజు చెప్పారు.

Updated Date - 2022-03-10T18:22:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising