ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లి సమీపంలో 70 కోట్లతో గోకుల క్షేత్రం

ABN, First Publish Date - 2022-02-19T09:02:17+05:30

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కొలనుకొండ వద్ద ఆరున్నర ఎకరాల స్థలంలో ఇస్కాన్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి, ఫిబ్రవరి 18: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కొలనుకొండ వద్ద ఆరున్నర ఎకరాల స్థలంలో ఇస్కాన్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా రూ.70 కోట్లతో నిర్మిస్తున్న గోకుల క్షేత్రానికి జగన్‌ భూమిపూజ నిర్వహించారు. ప్రస్తుతం నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలను చేపడుతున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, రాధాకృష్ణుల ఆలయాలను సుందరంగా నిర్మించనున్నారు. వీటితో పాటు సంప్రాదాయ నృత్యాలను ప్రదర్శించేందుకు కళాక్షేత్రాలు, యువతకు శిక్షణా కేంద్రాలు, యోగ ధ్యాన కేంద్రాలను నిర్మించనున్నారు. ఇస్కాన్‌ సంస్థ రాష్ట్రంలో చేపడుతున్న భారీ ఆధ్యాత్మిక కేంద్రమిదే. 

Updated Date - 2022-02-19T09:02:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising