ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే ‘అల్లూరి’ పనులు

ABN, First Publish Date - 2022-02-16T07:35:07+05:30

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రదేశాలు శిథిలావస్థకు చేరుకొన్నాయంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం అధికార...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఏపీటీడీసీ ఈఈ వివరణ

కృష్ణాదేవిపేట(విశాఖపట్నం జిల్లా), ఫిబ్రవరి 15: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రదేశాలు శిథిలావస్థకు చేరుకొన్నాయంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం అధికార యంత్రాంగాన్ని కదిలించింది. అల్లూరి తిరుగాడిన ఈ ప్రదేశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఈఈ రమణ మంగళవారం పేర్కొన్నారు. ‘‘కృష్ణాదేవిపేటలోని అల్లూరి పార్కులో రూ.50 లక్షలతో ఓపెన్‌ ఆడిటోరియం, క్యాంటీన్‌, కియోస్క్‌ ఏర్పాటుకు గత నెల టెండర్లు పిలిచాం. త్వరలో పనులు ప్రారంభమవుతాయి’’ అని తెలిపారు. అయితే, వేతన బకాయిలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయాలను సంబంధిత అధికారులకు నివేదించామని పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-16T07:35:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising