ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏపీ హెచ్ఆర్‌సీ చైర్మన్ విచారణ

ABN, First Publish Date - 2022-06-29T18:33:58+05:30

రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏపీ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి విచారణ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి : రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏపీ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి విచారణ నిర్వహించారు. ఈ ఏడాది మార్చి నెలలో పోలీసుల వేధింపుల వల్ల ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య చేసుకున్న కేసుపై విచారణ నిర్వహించారు. మానవ హక్కుల కమిషన్ విచారణకు హాజరయ్యి శ్రీకృష్ణ భగవాన్ కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు రాతపూర్వకంగా ఆధారాలు అందజేశారు. ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్యకు కారణమైన సీఐ దుర్గా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2022-06-29T18:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising