ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2022-01-27T23:23:06+05:30

వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఏపీసీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ అన్నారు. ప్రభుత్వ విధానాలు, జగన్ రెడ్డి నిర్ణయాలు రాష్ట్రాభివృద్ధికి విఘాతంగా మారాయని ఆయన మండిపడ్డారు. పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తున్నదని ఆయన ఆరోపించారు. ఉద్యోగస్తులను దగా చేసిన చరిత్ర కూడా ఈ ప్రభుత్వానిదేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-01-27T23:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising