ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ లోటుపై పాత లెక్కలు తీస్తున్న ఏపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-03-09T17:17:47+05:30

అమరావతి: రెవెన్యూ లోటుపై రాష్ట్ర ప్రభుత్వం పాత లెక్కలు ఆరా తీస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రెవెన్యూ లోటుపై రాష్ట్ర ప్రభుత్వం పాత లెక్కలపై ఆరా తీస్తోంది. రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఎంతని కేంద్రం అడిగింది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం లెక్కలు తీస్తోంది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు పంపించారు. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేసిన ఖర్చు వంటి వివరాలు పంపాలని ఆదేశాలిచ్చారు. చెల్లించని బిల్లుల వివరాలు కూడా పంపాలని స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-09T17:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising