ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ap త్వరలో Srilankaలా మారిపోద్ది: Ka Paul

ABN, First Publish Date - 2022-07-10T02:33:31+05:30

ఏపీ త్వరలో శ్రీలంకలా మారిపోద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. రాష్ట్రంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ (Vishaka): ఏపీ (Ap) త్వరలో శ్రీలంక (Srilanka)లా మారిపోద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (Prajasanthi party chief Ka Paul) అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏడున్నర లక్షలు అప్పు ఉందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు.  ప్రజాశాంతి పార్టీతో అవినీతి లేని రాజ్యం ఏర్పటు చేస్తామని.. అందరికీ అధికారమిస్తామని కేఏ పాల్‌ అన్నారు. 



Updated Date - 2022-07-10T02:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising