ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వంపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు ఆగ్రహం

ABN, First Publish Date - 2022-02-04T21:38:17+05:30

రాష్ట్ర ప్రభుత్వపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలిలో ఇటీవల ధ్వంసమైన శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహాన్ని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు స్వామీ శ్రీనివాసానంద సరస్వతీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల్లో నిందితులు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. మంత్రి అవంతి, వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. అసలు మీరు హిందువులు కాదా అని ఆయన ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక హిందూ ఆలయాలు, విగ్రహాలపై దాడులు పెరిగిపోయాయని స్వామీ శ్రీనివాసానంద సరస్వతీ ఆరోపించారు. 


Updated Date - 2022-02-04T21:38:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising