ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలాండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులు

ABN, First Publish Date - 2022-03-02T21:20:12+05:30

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భీకర పోరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భీకర పోరు జరుగుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ ప్రజలను, విద్యార్థులను రక్షించడానికి పోలాండ్, హంగేరీల దేశాలకు ఏపీ ప్రతినిధులను పంపాలను నిర్ణయించింది. తక్షణమే ఏపీ ప్రతినిధులను పంపాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. విద్యార్థుల వివరాలను విదేశాంగ శాఖకు ఏపీ సర్కార్ అందించింది. 

Updated Date - 2022-03-02T21:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising