ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం ఇస్తారా.. ఈ నీటిలోనే చావమంటారా!

ABN, First Publish Date - 2022-08-13T08:01:24+05:30

పరిహారం ఇస్తారా.. ఈ నీటిలోనే చావమంటారా!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాళ్లంతా అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం ము ల్లూరు గ్రామ ప్రజలు. పోలవరం ముంపు గ్రామమైన ముల్లూరులోకి ఇటీవల వరద నీరొచ్చింది. గోదావరి వరద ధాటికి గ్రామాలకు గ్రామాలు మునిగిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదంటూ వారు ఆగ్రహించారు. ఊళ్లోకి వచ్చిన గోదావరిలోనే జలదీక్ష చేపట్టారు. పోలవరం పరిహారం ఇస్తారా ఈ నీళ్లలోనే మునిగి చావమంటారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. నెలరోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. వెంటనే ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం ఇచ్చి తమను తరలించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, టీడీపీ నాయకుడు కన్నారావు, సీపీఎం జిల్లా నాయకుడు మేకల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. - కూనవరం

Updated Date - 2022-08-13T08:01:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising