ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-22T08:54:29+05:30

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడిబండ/ఉరవకొండ, మే 21: సేద్యపు నష్టాల నుంచి గట్టెక్కలేక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం పీఎన్‌ పాల్యం గ్రామానికి చెందిన రైతు పీవీ శ్రీరంగప్ప (54)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. పెట్టుబడులకు రూ.16 లక్షలు అప్పు చేశాడు. అప్పుతీర్చే మార్గంలేక దిక్కుతోచని స్థితిలో శనివారం తెల్లవారుజామున ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని నెరమెట్ల గ్రామానికి చెందిన నర్సిరెడ్డి(60) సొంత పొలానికి తోడు కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు.   వ్యవసాయం కోసం చేసిన రూ.16 లక్షలు అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర ఒత్తిడికి లోనై శనివారం ఉదయం పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.

Updated Date - 2022-05-22T08:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising