ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా ఊరి నుంచి వెళ్లిపోండి!

ABN, First Publish Date - 2022-03-06T08:41:21+05:30

మా ఊరి నుంచి వెళ్లిపోండి!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం!

వంతెన మంజూరు కోరిన గ్రామస్థులు.. ఎమ్మెల్యే అసహనం 


పి.గన్నవరం, మార్చి 5: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు పరాభవం ఎదురైంది. గంటిపెదపూడి శివారు ఉచ్చులవారిపేటలో శ్మశానవాటికకు గ్రామస్థులు వెళ్లాలంటే తెప్పల సాయంతో పంట కాలువ దాటాల్సిందే. ప్రభుత్వాలు మారినా వంతెన నిర్మాణం ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోతోంది. ఈ క్రమంలో గంటిపెదపూడి నుంచి వస్తున్న చిట్టిబాబును ఉచ్చులవారిపేట గ్రామస్థులు అడ్డుకుని కొన్నేళ్లుగా తాము పడుతున్న బాధలను వివరించి, వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. త్వరలోనే లంకగ్రామాలకు వంతెన వస్తుందని, పంటకాలువపై కూడా వంతెన నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. కానీ, ఆ వంతెన ఎప్పుడు వస్తుందోనని, తమకు ప్రత్యేకంగా వంతెన కావాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తంచేసి వంతెన అవ్వదని చెప్పడంతో, అయితే వెళ్లిపోండంటూ ఆయనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుతిరిగారు.

Updated Date - 2022-03-06T08:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising