ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ అధికారుల తీరుతో రైతు కిషోర్‌ ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-08-08T00:25:11+05:30

రెవెన్యూ అధికారుల తీరుతో రైతు కిషోర్‌ ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: రెవెన్యూ అధికారుల తీరుతో రైతు కిషోర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రైతు పొలంలోకి వరద నీటి కోసం రెవెన్యూ అధికారులు గండి కొట్టారు. అడ్డుకున్న రైతులను అధికారులు పోలీసులతో నెట్టివేయించారని వాపోతున్నారు. అధికారుల తీరుతో మనస్తాపం చెంది ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రైతు కిషోర్‌ మృతి చెందాడు. రెవెన్యూ అధికారుల తీరుపై బాధిత కుటుంబసభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు తగిన న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. 


Updated Date - 2022-08-08T00:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising