ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్‌కు వైసీపీ నేతల బెదిరింపులు

ABN, First Publish Date - 2022-06-29T23:10:49+05:30

డాక్టర్‌ అచ్చమాంబకు వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తోన్నాయి. గుంటూరువారితోటలో బిల్దింగ్‌ను డాక్టర్ 9 ఏళ్లకు లీజుకు తీసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: డాక్టర్‌ అచ్చమాంబకు వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తోన్నాయి. గుంటూరువారితోటలో బిల్దింగ్‌ను డాక్టర్ 9 ఏళ్లకు లీజుకు తీసుకున్నాడు. అయితే మూడేళ్ల గడువు ఉండగానే బిల్డింగ్‌ను రమణారెడ్డి స్వాధీనం చేసుకున్నట్లు డాక్టర్ ఆరోపిస్తున్నారు. వైసీసీ నేతల అండతో ఆయనపై దౌర్జన్యం చేస్తూ... బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత కుటుంబీకులు వాపోతున్నారు. డాక్టర్. అచ్చమాంబ ఫిర్యాదు చేసినా.. కొత్తపేట పోలీసులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డాక్టర్. అచ్చమాంబ ఎస్పీని ఆశ్రయించారు. 

Updated Date - 2022-06-29T23:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising