ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ రౌండ్ టేబుల్ భేటీలో మంత్రులకు అవమానం

ABN, First Publish Date - 2022-10-01T22:34:18+05:30

వైసీపీ రౌండ్ టేబుల్ భేటీలో మంత్రులకు అవమానం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: వైసీపీ రౌండ్ టేబుల్ భేటీలో మంత్రులకు అవమానం ఎదురయింది. రాజధాని వికేంద్రీకరణకు అనుకూలంగా రౌండ్ టేబుల్ భేటీ అయింది. వైసీపీ సభ మధ్యలోనే జనం, విద్యార్థులు వెళ్లిపోయారు. మంత్రి బొత్స మాట్లాడతారనే సమయంలో సభ మొత్తం ఖాళీ అయిపోయింది. ఖాళీ సభను చూసి వైసీపీ నేతలు అవక్కయ్యారు. జనాల్ని బలవంతంగా లోపలకి వైసీపీ నేతలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 

Updated Date - 2022-10-01T22:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising